First in India – Part 2


🕒 50 MCQs | 60 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 50
🟢 0 🔴 0
00:00
గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన తొలి భారతీయుడు ఎవరు?
డా. పి.కె. సేన్.
డా. పనంగిపల్లి వేణుగోపాల్.
డా. నగరూర్ గోపీనాథ్.
డా. శరత్ పాండే.
డా. పనంగిపల్లి వేణుగోపాల్ 1994 ఆగస్టు 3న ఢిల్లీలోని AIIMSలో భారతదేశంలోనే తొలి విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆయన భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు మార్గదర్శకులుగా నిలిచారు.
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం ఏది?
గాంధీ.
మదర్ ఇండియా.
సలామ్ బాంబే.
లగాన్.
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1957లో విడుదలయ్యి, 1958లో జరిగిన 30వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ అయింది. అయితే నైట్స్ ఆఫ్ కాబిరియా అనే ఇటాలియన్ చిత్రంతో పోటీపడి కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది.
భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?
జాకీర్ హుస్సేన్.
సర్వేపల్లి రాధాకృష్ణన్.
గోపాల్ స్వరూప్ పాఠక్.
వి.వి. గిరి.
1952లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవిని వరుసగా రెండుసార్లు నిర్వహించిన వారిలో ఆయన మొదటివారు. 1962లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు?
నర్గిస్ దత్.
ఆశా భోస్లే.
సావిత్రి.
దేవికా రాణి.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ దేవికా రాణి. ఆమె 1969లో ఈ అవార్డును అందుకున్నారు. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ బిరుదును పొందారు. ఈ పురస్కారం భారత సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఆమెను “First Lady of Indian Cinema” అని పిలుస్తారు.
భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది?
శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్).
తుంభ (కేరళ).
హసన్ (కర్ణాటక).
బలాసోర్ (ఒడిశా).
భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం తుంభా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) కేరళలోని తిరువనంతపురం సమీపంలోని తుంభా గ్రామంలో 21 నవంబర్ 1963న స్థాపించబడింది. ఇది భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం.
భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
15 సెప్టెంబర్ 1959.
15 ఆగస్టు 1947.
26 జనవరి 1950.
1 ఏప్రిల్ 1976.
భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా 1959 సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ ప్రసారాన్ని భారత రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అప్పుడు ఆల్ ఇండియా రేడియో (AIR) కింద దూరదర్శన్ పేరుతో ఈ సేవలను అందించారు. 1976 ఏప్రిల్ 1న, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో నుండి వేరు చేయబడి, స్వతంత్ర విభాగంగా ఏర్పడింది.
భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
15 సెప్టెంబర్ 1959.
15 ఆగస్టు 1947.
26 జనవరి 1950.
1 ఏప్రిల్ 1976.
భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు తొలిసారిగా 1959 సెప్టెంబర్ 15న న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ ప్రసారాన్ని భారత రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. అప్పుడు ఆల్ ఇండియా రేడియో (AIR) కింద దూరదర్శన్ పేరుతో ఈ సేవలను అందించారు. 1976 ఏప్రిల్ 1న, దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియో నుండి వేరు చేయబడి, స్వతంత్ర విభాగంగా ఏర్పడింది.
భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
కె. జి. బాలకృష్ణన్.
ఎం. ఎన్. వెంకటాచలయ్య.
పి. ఎన్. భగవతి.
బి.ఆర్. గవాయ్.
జస్టిస్ కె. జి. బాలకృష్ణన్ భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. ఆయన 2007 జనవరి 14నుండి 2010 మే 11 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత ఆయన National Human Rights Commission (NHRC) ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.
భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
జస్టిస్ ఫాతిమా బీవి.
జస్టిస్ లీలా సేథ్.
జస్టిస్ అన్నా చాంది.
జస్టిస్ రుమా పాల్.
భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎమ్. ఫాతిమా బీవీ 1989లో నియమితులయ్యారు. ఆమె 1992లో పదవీ విరమణ వరకు సేవలందించారు. ఆమె తరువాత తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేశారు.
భారతదేశపు తొలి మహిళా లోక్‌సభ స్పీకర్ ఎవరు?
మీరా కుమార్.
సుమిత్రా మహాజన్.
సరోజిని నాయుడు.
నజ్మా హెప్తుల్లా.
భారతదేశపు తొలి మహిళా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్. ఆమె 2009 నుండి 2014 వరకు 15వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. ఆమె ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె జగ్జీవన్ రామ్ కుమార్తె.
భారతదేశంలో అరెస్టు చేయబడిన తొలి ప్రధానమంత్రి ఎవరు?
రాజీవ్ గాంధీ.
లాల్ బహాదూర్ శాస్త్రి.
ఇందిరా గాంధీ.
మొరార్జీ దేశాయ్.
1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అవినీతి ఆరోపణలతో విచారణ జరిపి అరెస్ట్ చేశారు. అందువల్ల ఆమె అరెస్టయిన తొలి భారత ప్రధానమంత్రి అయ్యారు.
భారతదేశపు మొదటి ఉప ప్రధాన మంత్రి ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
మోరార్జీ దేశాయ్.
సర్దార్ వల్లభభాయ్ పటేల్.
చరణ్ సింగ్.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా 1947 నుండి 1950 వరకు పనిచేశారు. ఆయన హోం మంత్రిగా కూడా పనిచేశారు. అతడిని “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా” (భారతదేశ ఉక్కు మనిషి) అని కూడా పిలుస్తారు. దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
భారత్‌లో రాష్ట్రపతిపాలన విధించబడిన తొలి రాష్ట్రం ఏది?
గుజరాత్.
పంజాబ్.
మహారాష్ట్ర.
కర్ణాటక.
భారతదేశంలో మొదటిసారిగా పంజాబ్‌లో ఆర్టికల్ 356 ప్రకారం జూన్ 20, 1951 న రాష్ట్రపతి పాలన విధించబడింది. 1952 ఏప్రిల్ 17 వరకు 302 రోజులపాటు ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల కారణంగా దీనిని విధించారు.
భారతదేశపు తొలి మహిళా రాయబారి ఎవరు?
సుచేతా కృపలానీ.
సుష్మా స్వరాజ్.
విజయలక్ష్మి పండిట్.
సరోజిని నాయుడు.
భారతదేశపు తొలి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. 1947లో స్వాతంత్ర్యం తరువాత ఆమె సోవియట్ యూనియన్‌లో భారతదేశపు తొలి రాయబారిగా నియమించబడ్డారు. తరువాత ఆమె USA, UK వంటి ముఖ్య దేశాలలో కూడా రాయబారిగా సేవలందించారు.
భారతదేశంలో మొట్టమొదటి మూకీ (నిశ్శబ్ద) చిత్రం ఏది?
ఆలం ఆరా.
కిసాన్ కన్యా.
పుష్పక విమానం.
రాజా హరిశ్చంద్ర.
భారతదేశపు మొట్టమొదటి మూకీ (నిశ్శబ్ద) చిత్రం “రాజా హరిశ్చంద్ర” 3 మే 1913 న విడుదలైంది. దీనిని భారత సినిమా పితామహుడు అని పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు మరియు దర్శకత్వం వహించారు. ఇది హరిశ్చంద్ర పురాణ కథ ఆధారంగా రూపొందించబడింది.
బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
లాల్ బహదూర్ శాస్త్రి.
జవహర్‌లాల్ నెహ్రూ.
బిపిన్ చంద్ర పాల్.
దాదాభాయ్ నౌరోజీ.
బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. బొంబాయికి చెందిన పార్సీ అయిన నౌరోజీ 1892లో బ్రిటన్‌లోని ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరఫున బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు MPగా ఎన్నికైన తొలి భారతీయుడు. ఆయనను “Grand Old Man of India” అని పిలుస్తారు.
భారత్‌లో రాష్ట్రపతిపాలన విధించబడిన తొలి రాష్ట్రం ఏది?
గుజరాత్.
పంజాబ్.
మహారాష్ట్ర.
కర్ణాటక.
భారతదేశంలో మొదటిసారిగా పంజాబ్‌లో ఆర్టికల్ 356 ప్రకారం జూన్ 20, 1951 న రాష్ట్రపతి పాలన విధించబడింది. 1952 ఏప్రిల్ 17 వరకు 302 రోజులపాటు ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. భారత జాతీయ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాల కారణంగా దీనిని విధించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి భారతీయ గవర్నర్ ఎవరు?
సి.డి. దేశ్‌ముఖ్.
బెనెగల్ రామా రావు.
మన్‌మోహన్ సింగ్.
ఆర్.ఎన్. మాలో.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి భారతీయ గవర్నర్‌గా సి.డి. దేశ్‌ముఖ్ 1943లో నియమితుడయ్యారు. ఆయన 1949 వరకు ఆ పదవిలో కొనసాగారు. బాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో భారతీయ ప్రతినిధిగా కీలక పాత్ర వహించారు.
భారతదేశంలో అరెస్టు చేయబడిన తొలి ప్రధానమంత్రి ఎవరు?
రాజీవ్ గాంధీ.
లాల్ బహాదూర్ శాస్త్రి.
ఇందిరా గాంధీ.
మొరార్జీ దేశాయ్.
1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై అవినీతి ఆరోపణలతో విచారణ జరిపి అరెస్ట్ చేశారు. అందువల్ల ఆమె అరెస్టయిన తొలి భారత ప్రధానమంత్రి అయ్యారు.
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం ఏది?
గాంధీ.
మదర్ ఇండియా.
సలామ్ బాంబే.
లగాన్.
విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా. మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1957లో విడుదలయ్యి, 1958లో జరిగిన 30వ అకాడమీ అవార్డులలో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా నామినేట్ అయింది. అయితే నైట్స్ ఆఫ్ కాబిరియా అనే ఇటాలియన్ చిత్రంతో పోటీపడి కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయింది.
భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు?
బిపిన్ రావత్.
కె.ఎం. కరియప్ప.
సామ్ మానెక్‌షా.
జే.ఎన్. ఘోష్.
భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా 1973లో నియమితుడయ్యారు. 1971లో భారత–పాకిస్తాన్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించి, భారత సైన్యంలో అత్యున్నత సైనిక గౌరవాన్ని అందుకున్నారు. ఆయనను "సామ్ బహదూర్" అని ముద్దుగా పిలుస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి భారతీయ గవర్నర్ ఎవరు?
సి.డి. దేశ్‌ముఖ్.
బెనెగల్ రామా రావు.
మన్‌మోహన్ సింగ్.
ఆర్.ఎన్. మాలో.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తొలి భారతీయ గవర్నర్‌గా సి.డి. దేశ్‌ముఖ్ 1943లో నియమితుడయ్యారు. ఆయన 1949 వరకు ఆ పదవిలో కొనసాగారు. బాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో భారతీయ ప్రతినిధిగా కీలక పాత్ర వహించారు.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
ఇందిరా గాంధీ.
విజయలక్ష్మి పండిట్.
సరోజినీ నాయుడు.
సుష్మా స్వరాజ్.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఆమె 1953లో ఈ పదవికి ఎన్నికైంది మరియు ఈ పదవికి ఎంపికైన మొదటి మహిళ. ఆమె మోతీలాల్ నెహ్రూ కుమార్తె మరియు జవహర్‌లాల్ నెహ్రూ సోదరి.
భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
కె. జి. బాలకృష్ణన్.
ఎం. ఎన్. వెంకటాచలయ్య.
పి. ఎన్. భగవతి.
బి.ఆర్. గవాయ్.
జస్టిస్ కె. జి. బాలకృష్ణన్ భారతదేశపు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి. ఆయన 2007 జనవరి 14నుండి 2010 మే 11 వరకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తర్వాత ఆయన National Human Rights Commission (NHRC) ఛైర్మన్‌గా కూడా సేవలందించారు.
భారతదేశపు తొలి మహిళా రాయబారి ఎవరు?
సుచేతా కృపలానీ.
సుష్మా స్వరాజ్.
విజయలక్ష్మి పండిట్.
సరోజిని నాయుడు.
భారతదేశపు తొలి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్. ఆమె జవహర్‌లాల్ నెహ్రూ సోదరి. 1947లో స్వాతంత్ర్యం తరువాత ఆమె సోవియట్ యూనియన్‌లో భారతదేశపు తొలి రాయబారిగా నియమించబడ్డారు. తరువాత ఆమె USA, UK వంటి ముఖ్య దేశాలలో కూడా రాయబారిగా సేవలందించారు.
భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ ఎవరు?
బిపిన్ రావత్.
కె.ఎం. కరియప్ప.
సామ్ మానెక్‌షా.
జే.ఎన్. ఘోష్.
భారతదేశపు తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా 1973లో నియమితుడయ్యారు. 1971లో భారత–పాకిస్తాన్ యుద్ధంలో ఆయన కీలక పాత్ర వహించి, భారత సైన్యంలో అత్యున్నత సైనిక గౌరవాన్ని అందుకున్నారు. ఆయనను "సామ్ బహదూర్" అని ముద్దుగా పిలుస్తారు.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు?
నర్గిస్ దత్.
ఆశా భోస్లే.
సావిత్రి.
దేవికా రాణి.
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ దేవికా రాణి. ఆమె 1969లో ఈ అవార్డును అందుకున్నారు. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ బిరుదును పొందారు. ఈ పురస్కారం భారత సినీ పరిశ్రమలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది. ఆమెను “First Lady of Indian Cinema” అని పిలుస్తారు.
భారతదేశంలో మొట్టమొదటి మూకీ (నిశ్శబ్ద) చిత్రం ఏది?
ఆలం ఆరా.
కిసాన్ కన్యా.
పుష్పక విమానం.
రాజా హరిశ్చంద్ర.
భారతదేశపు మొట్టమొదటి మూకీ (నిశ్శబ్ద) చిత్రం “రాజా హరిశ్చంద్ర” 3 మే 1913 న విడుదలైంది. దీనిని భారత సినిమా పితామహుడు అని పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు మరియు దర్శకత్వం వహించారు. ఇది హరిశ్చంద్ర పురాణ కథ ఆధారంగా రూపొందించబడింది.
భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?
ఫా-హియాన్.
హ్యూయెన్‌త్సాంగ్.
ఇత్సింగ్.
మెగస్తెనీస్.
భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఫా-హియాన్. అతడు భారతదేశాన్ని గుప్త రాజవంశం కాలంలో, ముఖ్యంగా చంద్రగుప్త II పాలనలో సందర్శించాడు. అతడు “ఫో-క్వో-కి” అనే గ్రంథాన్ని రచించి, తన భారత యాత్ర వివరాలను అందించాడు.
స్వతంత్ర భారతదేశంలో మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు?
లాల్ బహదూర్ శాస్త్రి.
డా. రాజేంద్ర ప్రసాద్.
సి. రాజగోపాలాచారి.
సర్దార్ వల్లభభాయ్ పటేల్.
స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయనను రాజాజీ అని కూడా పిలుస్తారు. ఆయన 1950 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉన్నారు మరియు ఈ పదవిని చేపట్టిన ఏకైక భారతీయుడు కూడా ఆయనే.
భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
నాగేంద్ర సింగ్.
కె.వి.కే. సుందరం.
ఎన్. గోపాలస్వామి.
సుకుమార్ సేన్.
1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుకుమార్ సేన్ భారతదేశపు తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner of India) గా నియమితులయ్యారు. ఆయన 1958 వరకు ఈ పదవిలో కొనసాగారు, ఆయన ఆధ్వర్యంలో 1951-52లో భారతదేశపు తొలి సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
భారతదేశాన్ని సందర్శించిన తొలి చైనా యాత్రికుడు ఎవరు?
ఫా-హియాన్.
హ్యూయెన్‌త్సాంగ్.
ఇత్సింగ్.
మెగస్తెనీస్.
భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఫా-హియాన్. అతడు భారతదేశాన్ని గుప్త రాజవంశం కాలంలో, ముఖ్యంగా చంద్రగుప్త II పాలనలో సందర్శించాడు. అతడు “ఫో-క్వో-కి” అనే గ్రంథాన్ని రచించి, తన భారత యాత్ర వివరాలను అందించాడు.
భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరు?
ఎం. విశ్వేశ్వరయ్య.
హోమీ భాభా.
సి.వి. రామన్.
ఏ.పి.జె. అబ్దుల్ కలాం.
భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి. రామన్). ఆయన 1954లో భారతరత్న అందుకున్నారు. సి.వి. రామన్ తో పాటు, సి. రాజగోపాలాచారి (రాజకీయవేత్త), మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, ఉపరాష్ట్రపతి) కూడా 1954లో భారతరత్న అవార్డును అందుకున్నారు.
భారత తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
నాగేంద్ర సింగ్.
కె.వి.కే. సుందరం.
ఎన్. గోపాలస్వామి.
సుకుమార్ సేన్.
1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత సుకుమార్ సేన్ భారతదేశపు తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ (Chief Election Commissioner of India) గా నియమితులయ్యారు. ఆయన 1958 వరకు ఈ పదవిలో కొనసాగారు, ఆయన ఆధ్వర్యంలో 1951-52లో భారతదేశపు తొలి సాధారణ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
భారతదేశపు మొదటి ఉప ప్రధాన మంత్రి ఎవరు?
జవహర్‌లాల్ నెహ్రూ.
మోరార్జీ దేశాయ్.
సర్దార్ వల్లభభాయ్ పటేల్.
చరణ్ సింగ్.
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశపు మొదటి ఉప ప్రధానమంత్రిగా 1947 నుండి 1950 వరకు పనిచేశారు. ఆయన హోం మంత్రిగా కూడా పనిచేశారు. అతడిని “ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా” (భారతదేశ ఉక్కు మనిషి) అని కూడా పిలుస్తారు. దేశంలోని 560కి పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు?
జస్టిస్ ఫాతిమా బీవి.
జస్టిస్ లీలా సేథ్.
జస్టిస్ అన్నా చాంది.
జస్టిస్ రుమా పాల్.
భారత సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా జస్టిస్ ఎమ్. ఫాతిమా బీవీ 1989లో నియమితులయ్యారు. ఆమె 1992లో పదవీ విరమణ వరకు సేవలందించారు. ఆమె తరువాత తమిళనాడు గవర్నర్ గా కూడా పనిచేశారు.
భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతి ఎవరు?
జాకీర్ హుస్సేన్.
సర్వేపల్లి రాధాకృష్ణన్.
గోపాల్ స్వరూప్ పాఠక్.
వి.వి. గిరి.
1952లో సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన 1952 నుండి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. ఉపరాష్ట్రపతి పదవిని వరుసగా రెండుసార్లు నిర్వహించిన వారిలో ఆయన మొదటివారు. 1962లో ఆయన భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు ఎవరు?
లాల్ బహదూర్ శాస్త్రి.
జవహర్‌లాల్ నెహ్రూ.
బిపిన్ చంద్ర పాల్.
దాదాభాయ్ నౌరోజీ.
బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్ నౌరోజీ. బొంబాయికి చెందిన పార్సీ అయిన నౌరోజీ 1892లో బ్రిటన్‌లోని ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుండి లిబరల్ పార్టీ తరఫున బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌కు MPగా ఎన్నికైన తొలి భారతీయుడు. ఆయనను “Grand Old Man of India” అని పిలుస్తారు.
భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ ఎవరు?
ఫాతిమా బీవీ.
లీలా సేథ్.
అన్నా చాంది.
కార్నెలియా సోరాబ్జీ.
భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ కార్నెలియా సోరాబ్జీ. ఆమె 1888లో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందింది మరియు 1922లో భారతదేశంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది.
గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన తొలి భారతీయుడు ఎవరు?
డా. పి.కె. సేన్.
డా. పనంగిపల్లి వేణుగోపాల్.
డా. నగరూర్ గోపీనాథ్.
డా. శరత్ పాండే.
డా. పనంగిపల్లి వేణుగోపాల్ 1994 ఆగస్టు 3న ఢిల్లీలోని AIIMSలో భారతదేశంలోనే తొలి విజయవంతమైన గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఆయన భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు మార్గదర్శకులుగా నిలిచారు.
భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం ఏది?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP).
భిలాయ్ స్టీల్ ప్లాంట్ (BSP).
రూర్కెలా స్టీల్ ప్లాంట్ (RSP).
టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO).
భారతదేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO). దీనిని జంషెడ్‌జీ టాటా 1907లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్లో స్థాపించారు. ఇది ఆసియాలోనూ అత్యంత పురాతన ఉక్కు పరిశ్రమలలో ఒకటి.
భారతదేశపు తొలి మహిళా లోక్‌సభ స్పీకర్ ఎవరు?
మీరా కుమార్.
సుమిత్రా మహాజన్.
సరోజిని నాయుడు.
నజ్మా హెప్తుల్లా.
భారతదేశపు తొలి మహిళా లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్. ఆమె 2009 నుండి 2014 వరకు 15వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. ఆమె ఐదు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆమె జగ్జీవన్ రామ్ కుమార్తె.
భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది?
శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్).
తుంభ (కేరళ).
హసన్ (కర్ణాటక).
బలాసోర్ (ఒడిశా).
భారతదేశపు తొలి రాకెట్ ప్రయోగ కేంద్రం తుంభా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS) కేరళలోని తిరువనంతపురం సమీపంలోని తుంభా గ్రామంలో 21 నవంబర్ 1963న స్థాపించబడింది. ఇది భారతదేశపు మొదటి రాకెట్ ప్రయోగ కేంద్రం.
భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త ఎవరు?
ఎం. విశ్వేశ్వరయ్య.
హోమీ భాభా.
సి.వి. రామన్.
ఏ.పి.జె. అబ్దుల్ కలాం.
భారతరత్న అవార్డు పొందిన తొలి శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట రామన్ (సి.వి. రామన్). ఆయన 1954లో భారతరత్న అందుకున్నారు. సి.వి. రామన్ తో పాటు, సి. రాజగోపాలాచారి (రాజకీయవేత్త), మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ (తత్వవేత్త, ఉపరాష్ట్రపతి) కూడా 1954లో భారతరత్న అవార్డును అందుకున్నారు.
స్వతంత్ర భారతదేశంలో మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు?
లాల్ బహదూర్ శాస్త్రి.
డా. రాజేంద్ర ప్రసాద్.
సి. రాజగోపాలాచారి.
సర్దార్ వల్లభభాయ్ పటేల్.
స్వతంత్ర భారతదేశానికి మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి. ఆయనను రాజాజీ అని కూడా పిలుస్తారు. ఆయన 1950 జనవరి 26 వరకు ఈ పదవిలో ఉన్నారు మరియు ఈ పదవిని చేపట్టిన ఏకైక భారతీయుడు కూడా ఆయనే.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
ఇందిరా గాంధీ.
విజయలక్ష్మి పండిట్.
సరోజినీ నాయుడు.
సుష్మా స్వరాజ్.
ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ విజయలక్ష్మి పండిట్. ఆమె 1953లో ఈ పదవికి ఎన్నికైంది మరియు ఈ పదవికి ఎంపికైన మొదటి మహిళ. ఆమె మోతీలాల్ నెహ్రూ కుమార్తె మరియు జవహర్‌లాల్ నెహ్రూ సోదరి.
భారతదేశపు మొదటి మహిళా IAS అధికారి ఎవరు?
కిరణ్ బేడీ.
అన్నా రాజం మల్హోత్రా.
పునీతా అరోరా.
అరుణా రాయ్.
భారతదేశపు తొలి మహిళా IAS అధికారి అన్నా రాజం మల్హోత్రా (జన్మనామం: అన్నా రాజం జార్జ్). ఆమె 1951లో మద్రాస్ కేడర్‌లో IAS‌గా ఎంపికయ్యారు. ఆమె తరువాత పలు ముఖ్యమైన పరిపాలనా పదవుల్లో సేవలందించారు. 1989లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.
భారతదేశపు మొదటి మహిళా IAS అధికారి ఎవరు?
కిరణ్ బేడీ.
అన్నా రాజం మల్హోత్రా.
పునీతా అరోరా.
అరుణా రాయ్.
భారతదేశపు తొలి మహిళా IAS అధికారి అన్నా రాజం మల్హోత్రా (జన్మనామం: అన్నా రాజం జార్జ్). ఆమె 1951లో మద్రాస్ కేడర్‌లో IAS‌గా ఎంపికయ్యారు. ఆమె తరువాత పలు ముఖ్యమైన పరిపాలనా పదవుల్లో సేవలందించారు. 1989లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం లభించింది.
భారతదేశంలో మొదటి ఉక్కు కర్మాగారం ఏది?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (VSP).
భిలాయ్ స్టీల్ ప్లాంట్ (BSP).
రూర్కెలా స్టీల్ ప్లాంట్ (RSP).
టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO).
భారతదేశంలో మొట్టమొదటి ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (TISCO). దీనిని జంషెడ్‌జీ టాటా 1907లో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్లో స్థాపించారు. ఇది ఆసియాలోనూ అత్యంత పురాతన ఉక్కు పరిశ్రమలలో ఒకటి.
భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ ఎవరు?
ఫాతిమా బీవీ.
లీలా సేథ్.
అన్నా చాంది.
కార్నెలియా సోరాబ్జీ.
భారతదేశపు తొలి మహిళా అడ్వకేట్ కార్నెలియా సోరాబ్జీ. ఆమె 1888లో బాంబే విశ్వవిద్యాలయం నుండి ఫస్ట్ క్లాస్ డిగ్రీ పొందింది మరియు 1922లో భారతదేశంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది.
Advertisement

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


First in India – Part 2

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top