గుప్తుల అనంతరం భారతదేశ చరిత్ర – Test 1


🕒 20 MCQs | 30 నిమిషాలు.

🏅 ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ (Negative Marks లేవు).

❗ అన్ని ప్రశ్నలను Attempt చేయాలి (Skipping కి అవకాశం లేదు).

✏️ Answer Editing కి అవకాశం లేదు.

1️⃣ ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదవండి.

2️⃣ 4 ఆప్షన్స్‌లో మీ సమాధానాన్ని ఎంచుకోండి.

3️⃣ సరైన సమాధానం మరియు వివరణలను పరిశీలించండి.

4️⃣ పరీక్ష పూర్తయిన తర్వాత మీ స్కోరు మరియు విశ్లేషణను చూడవచ్చును.

Question 1 of 20
🟢 0 🔴 0
30:00
హర్షవర్ధనుడు ఏ వంశానికి చెందినవాడు?
పుష్యభూతి.
ప్రతిహార.
కలింగ.
కణ్వ.
హర్షవర్ధనుని సోదరి రాజ్యశ్రీ భర్త గృహవర్ముడు ఏ రాజ్యాన్ని పాలించాడు?
వల్లభి.
కానౌజ్.
మాళ్వా.
మధుర.
హర్షవర్ధనుడు రాజ్యవర్ధనుని సింహాసనాన్ని ఏ బిరుదుతో అధిరోహించాడు?
శిలాదిత్య.
రాజన్.
రాజపుత్ర.
విశ్వజిత్.
హర్షవర్ధనుడు గౌడ రాజు శశాంకుడిని మరియు ఇతర ఉత్తర ప్రాంతాలను ఓడించిన తరువాత ఏ బిరుదును స్వీకరించాడు?
మహారాజ.
రాజపుత్ర.
విశ్వజిత్.
శిలాదిత్య.
హర్షవర్ధనుడు పులికేశి-II చేతిలో ఓడిపోయాడని పేర్కొన్న ‘ఐహోలు శాసనం’ రచయిత ఎవరు?
బిల్హణ.
రుద్రసేన.
రవికీర్తి.
జయసేన..
చాళుక్యులు అభివృద్ధి చేసిన శిల్పకళా శైలి ఏది?
వేసర.
నాగర.
మధుర.
గాంధార.
హర్షవర్ధనుని కుమార్తె వివాహం ఎవరితో జరిగింది?
ప్రవరసేన-II.
ధ్రువసేన-I.
ధ్రువసేన-II.
రుద్రసేన.
‘Prince of Pilgrims’ (యాత్రికుల యువరాజు) అనే బిరుదుతో ప్రసిద్ధి పొందినవారు ఎవరు?
హర్షవర్ధనుడు.
మిహిరకుల.
హ్యుయాన్‌త్సాంగ్.
ఫాహియన్.
పుష్యభూతి వంశానికి తొలి రాజు ఎవరు?
రాజ్యవర్ధనుడు.
హర్షవర్ధనుడు.
ధ్రువసేనుడు.
ప్రభాకరవర్ధనుడు.
‘నాగానంద’, ‘రత్నావళి’, మరియు ‘ప్రియదర్శిక’ నాటకాలను రచించినవారు ఎవరు?
హర్షవర్ధనుడు.
వరాహమిహిరుడు.
బాణభట్టుడు.
హాలుడు.
హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన కాలం ఏది?
క్రీ.శ. 615 నుండి 660 వరకు.
క్రీ.శ. 612 నుండి 644 వరకు.
క్రీ.శ. 606 నుండి 647 వరకు.
క్రీ.శ. 614 నుండి 643 వరకు.
హర్షవర్ధనుడు ప్రతి ఐదు సంవత్సరాలకు 'మహామోక్ష పరిషత్' ను ఎక్కడ నిర్వహించేవాడు?
ప్రయాగ.
నాలందా.
కానౌజ్.
మాళ్వా.
చాళుక్యులు ప్రధానంగా ఏ దేవుడు / దేవతకు భక్తితో అంకితమయ్యారు?
విష్ణు.
శివుడు.
పార్వతీదేవి.
మురుగన్.
పుష్యభూతి వంశం ఏ సామ్రాజ్యానికి సామంత రాజులుగా (feudatories) సేవలందించింది?
శకులు.
గుప్తులు.
చాళుక్యులు.
కుషాణులు.
హర్షవర్ధనుడు నర్మదా నదీ తీరంలో చాళుక్య రాజు పులికేశి-II చేతిలో పరాజయం పొందినట్లు పేర్కొన్న శాసనం ఏది?
బాన్స్‌ఖేరా.
మధుబన్.
సోనేపట్.
ఐహోలు.
చాళుక్య వంశాన్ని స్థాపించినవారు ఎవరు?
జయసింహ.
పులికేశి-I.
కీర్తివర్మ-I.
విష్ణువర్ధనుడు.
హర్షవర్ధనుడు తన రాజధానిని థానేశ్వర్ నుండి ఎక్కడికి మార్చాడు?
వల్లభి.
ప్రయాగ.
మాళ్వా.
కానౌజ్.
చాళుక్య రాజులలో ఎవరి ఆస్థానాన్ని చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ సందర్శించాడు?
పులికేశి-I.
జయసింహ.
మంగళేశ.
పులికేశి-II.
‘హర్ష చరిత్ర’ మరియు ‘కదంబరి’ గ్రంథాలను రచించిన వ్యక్తి (హర్షవర్ధనుని అస్థాన కవి) ఎవరు?
భరవి.
బాణభట్టుడు.
దండినుడు.
హాలుడు.
పుష్యభూతి వంశానికి తొలి రాజధాని ఏది?
ఉజ్జయిని.
పాటలిపుత్రం.
థానేశ్వర్.
వల్లభి.

ఈ ప్రాక్టీస్ టెస్ట్ YouTube లో కూడా అందుబాటులో ఉంది ▶️


స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Scroll to Top